పవన్ హీరోయిన్ అమీషా పటేల్ అందాల బోనంజాః ఉప్పొంగే యద అందాలతో నెటిజన్లకి నిద్ర కరువే!
హీరోయిన్ అమీషా పటేల్ హాట్ బికినీలతో ఇంటర్నెట్లో మంటలు పుట్టిస్తుంది. ఒప్పొంగే యద అందాలతో నెటిజన్లకి అందాల బోనాంజా ప్రకటించింది. గ్లామర్ షో విషయంలో నో బౌండరీస్ అంటోంది. లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
ఎన్టీఆర్, పవన్, మహేష్, బాలయ్య వంటి స్టార్ హీరోల సరసన ఆడిపాడిన అమీషా పటేల్ గ్లామర్ షోలో హద్దులు దాటేస్తుంది. నాకు బౌండరీలు లేవని తాజా ఫోటోలతో నిరూపిస్తుంది.
గత కొంత కాలంగా ఒడిదుడుకులతో కెరీర్ని లాక్కొస్తున్న ఈ బ్యూటీ తన ఘాటైన అందాలనే నమ్ముకుంటోంది. ముఖ్యంగా బికినీ అందాలతో ఆ ముద్దుగుమ్మ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
నిత్యం తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఇంటర్నెట్లో ఫైర్ అంటిస్తుంది. చూసిన నెటిజన్ల పిచ్చెక్కిపోతున్నారు.
ముంబయికి చెందిన ఈ అందాల భామ మోడల్గా కెరీర్ని ప్రారంభించిన హీరోయిన్గా మారింది. 2000లో `కహో నా ప్యార్ హై` అనే బాలీవుడ్ చిత్రంతో హీరోయిన్గా మారింది.
అదే ఏడాది తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన `బద్రి`లో నటించి మెప్పింది.
తొలి రెండు సినిమాలు బాగా ఆడటం, అమిషా అందాలు, నటనతో కాక రేపడంతో మేకర్స్ ఆమె వెంటపడ్డారు. ఆమె అందాలను మరింత అందంగా చూపేంచాలని డిసైడ్ అయ్యారు.
వరుసగా బాలీవుడ్లో భారీ చిత్రాల్లో హీరోయిన్గా మెరిసింది. ఓ దశాబ్దం పాటు బాలీవుడ్ని ఓ ఊపు ఊపింది. తన ఘాటైన అందాలతో ఆడియెన్స్ కనువిందు చేసింది.
హిందీతోపాటు తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా అమిషా మెరిసింది.
తెలుగులో మహేష్ సరసన `నాని`, ఎన్టీఆర్ సరసన `అశోక్`, `నరసింహుడు`, బాలకృష్ణతో `పరమవీర చక్ర` చిత్రాల్లో హీరోయిన్గా మెరిసింది.
చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత మూడేళ్ళ క్రితం తెలుగులో `ఆకతాయి`లో స్పెషల్ సాంగ్లో తన అందాలను మరోసారి తెలుగులో మెరిసింది.
రెండేళ్ల గ్యాప్తో మళ్ళీ హిందీలో ఇప్పుడు `దేశీ మ్యాజిక్`, `ది గ్రేట్ ఇండియన్ క్యాసినో`, `టౌబా తే జల్వా` వంటి హిందీ చిత్రాలతోపాటు `ఫ్యూజి బ్యాండ్` పంజాబీ సినిమాలో గ్లామరస్ పాత్రల్లో మెరిస్తుంది.
నటన పరంగా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో అమిషా పటేల్ బికినీ ఫోటోలతో సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తుంది.
ఆమె బికినీ ఫోటోలు నెటిజన్లకు ఓ విందు భోజనం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒప్పొంగే యద అందాలతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది.