న్యూ ఇయర్ కోసం మాల్దీవులకు చెక్కేసిన మహేష్ హీరోయిన్ కియారా అద్వానీ.. ప్రియుడు ఉన్నాడా?
First Published Dec 31, 2020, 8:28 AM IST
సెలబ్రిటీలకు న్యూ ఇయర్ ఫీవర్ అంటుకుంది. కరోనా అనేది పక్కన పెట్టి కొత్త సంవత్సర వేడుకల్లో మునిగితేలేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది గోవాకి చెక్కేశారు. ఇక మహేష్ హీరోయిన్ కైరా అద్వానీ కొత్త సంవత్సర వేడుకలను మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమైంది.

మహేష్తో `భరత్ అనే నేను`లో మెరిసిన కియారా అద్వానీ సడెన్గా అందాల ద్వీపకల్పం మాల్దీవుల్లో ప్రత్యక్షమై, తాను చాలా ఫాస్ట్ గురూ అనిపించుకుంది. ఈ బ్లూ ఐలాండ్లో సీ సూట్లో కనిపించింది.

ఒంటిపై డ్రెస్ని ఎంత తగ్గించుకుంటే అంత బాగుంటుందనేది రెడీ అయ్యింది కియారా. బీచ్లో బ్యాక్ నుంచి ఫోటో దిగి సోషల్ మీడియాలో పంచుకుంది. 2021 కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొంది. `మీ కోసం 2021 ఏడాదిని పట్టుకొస్తాను` అని పోస్ట్ చేసింది కియారా.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?