ఇలా అయితే తట్టుకోవడం కష్టం, క్లోజప్ లో కియారా క్లీవేజ్ అందాలు, కుర్రాళ్ళలో కాకపుట్టిస్తున్న సొగసులు
ఓర చూపులతో.. కుర్రాళ్ల ఊపిరి ఆపేస్తోంది కియారా అద్వాని. క్లీవేజ్ అందాలతో అదరగొడుతోంది. చాలీ.. చాలని డ్రెస్సులో అందాల జాతర చేస్తోంది కియారా.
బాలీవుడ్ భామ కియారా అద్వానీ గ్లామర్ షోలో రికార్డ్ లు బ్రేక్ చేస్తోంది. ఎగసిపడే యవ్వనాలను చాలీ చాలని దుస్తుల మధ్య దాచలేకపోతుంది. జారిపోవాలని చూస్తున్న సొగసులను .. ఆపలేక ఇబ్బంది పడుతోంది..
రీసెంట్ గా కియారా అద్వాని హాట్ షోకి నెటిజ్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా కుర్రాళ్ళ గుండెల్లో సెగలు పుట్టిస్తూ.. చంపేస్తోంది బాలీవుడ్ సోయంగం.
సోయగాల వల వేస్తోంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని. హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫ్యాషన్ వేర్, ట్రెడిషనల్ వేర్ ఏదైనా సరే.. గ్లామర్ షో మాత్రం పక్కా అంటోంది బ్యూటీ. నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
మరో వైపు కియారా కెరీర్ జోరు మీదుంది. ఆమె అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జోడీగా ధోని సినిమాతో బాగా పాపులర్ అయింది కియారా.. ఆతరువాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోయింది.
ఇటు టాలీవుడ్ లో కూడా సూపర్ స్టార్ మహేష్తో భరత్ అనే నేను సినిమాలో నటించింది. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. మహేష్ జంటగా.. కియారా నటన, అందచందాలు ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేశాయి.
ఇక ఆ తరువాత రామ్చరణ్తో వినయ విధేయ రామ సినిమాలో కూడా మెరుపులు మెరిపించింది కియారా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కానీ చెర్రీ, కియారా జోడికి మంచి మార్కులే పడ్డాయి. మళ్లీ వీరిద్దరు కలిసి వన్స్ మోర్ అంటున్నారు.
సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో జోడి కడుతున్నారు. ఈ సారి పాన్ ఇండియా సినిమా కోసం కలిసి నటిస్తున్నారు. రామ్చరణ్ 15వ సినిమాలో జోడీ కట్టింది కియారా, మరోసారి తెలుగు ఆడియన్స్ మనసు దోచబోతోంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈమూవీని దిల్రాజు నిర్మిస్తున్నారు.
చాలా కాలంగా బాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో.. సిద్దార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమలో మునిగి తేలుతోంది. అయితే వీరు చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కాని.. అఫీషియల్ గా మాత్రం వీరెప్పుడు ప్రకటన చేయలేదు. ప్రస్తుతం మరో వార్త సోషల్ మీడియాలు చక్కర్లు కొడుతోంది.. విబేధాల కారణంగా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన షేర్షా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది కియారా అద్వానీ. రియల్ లైఫ్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలై సక్సెస్ టాక్ని తెచ్చుకుంది.
ప్రస్తుతం ఇప్పుడు కియారా బాలీవుడ్ లో భూల్ భులైయ్యా 2, అలాగే జగ్ జుగ్ జీయో, మిస్టర్ లేలే సినిమాల్లో నటిస్తుంది. సూపర్ ఫాస్ట్ గా షూటంగ్ జరుగుతున్న ఈసినిమాలు రిలీజ్ కు ముస్తాబు అవుతున్నాయి.
ఇక రామ్ చరణ్ తో చేస్తోన్న మూవీ తెలుగు, తమిళం, మలయాళ, కన్నడతో పాటు హిందీలో విడుదల కానుంది. ఆమెకు ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. మరికొన్ని తెలుగు సినిమాల్లో కియారాకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఆ సినిమాలు చేస్తుందా..? లేదా అనేది చూడాలి.