అందాలు కనిపించేలా పలుచని శారీలో అనసూయ పరువాలు.. పారితోషికంలో షాకిస్తున్న జబర్దస్త్ బ్యూటీ
అనసూయ స్లీవ్ లెస్ బ్లౌజ్, పలుచని శారీలో పరువాలు పోయింది. నడుమందాలు కనిపించేలా అమ్మడు శారీ గ్లామర్ ఫోటోలు పిచ్చెక్కిస్తున్నాయి. ఇంకాస్త రెచ్చగొడుతున్నాయి. ఈ సందర్భంగా అనసూయ పారితోషికంలో విషయంలో షాక్లిస్తుంది.
అనసూయ `జబర్దస్త్` షో కోసం అందాల ఫోటోలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న సెక్సీ ఫోటోలు కుర్రాళ్లని రెచ్చగొడతున్నాయి. పిచ్చెక్కిస్తున్నాయి. అనసూయ చాలా రోజుల తర్వాత మరింత సెక్సీగా కనిపిస్తూ రెచ్చగొడుతుంది.
దీంతోపాటు తాను నటిస్తున్న `థ్యాంక్యూ బ్రదర్` సినిమా రేపు(శుక్రవారం) `ఆహా` ఓటీటీలో విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ బ్యూటీ గత వారం రోజులుగా తెగ సందడి చేస్తుంది. గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లకి బ్యాక్ టూ బ్యాక్ పిచ్చెక్కించింది.
తాజాగా ఈ రోజు ప్రసారం కానున్న `జబర్దస్త్` కోసం పంచుకున్న హాట్ శారీ ఫోటోలు తెగ ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్బంగా అనసూయ ఓ సెటైరికల్ పోస్ట్ పెట్టింది.
`కఠినమైన పరిస్థితులు ఎప్పటికీ ఉండదు. కొందరు వ్యక్తులు కఠినంగా చేస్తారు` అని పేర్కొంది. దీంతో అనసూయ ఎవరిని ఉద్దేశించి ఇలా అంటున్నానేది సస్పెన్స్ గా మారింది.
ఇదిలా ఉంటే ఈ సందర్భంగా `థ్యాంక్యూ బ్రదర్` సినిమా కోసం అనసూయ తీసుకున్న పారితోషికం హాట్ టాపిక్గా మారింది. ఒక్కరోజుకి ఈ అమ్మడి అంతగా వసూలు చేసింది.
ఈ సినిమా కోసం ఒక్క రోజు అనసూయ 1.5లక్షలు తీసుకుందట. ఈ సినిమా కోసం 17 రోజులు పనిచేయగా, దాదాపు 25 లక్షల వరకు అందుకుందని టాక్. దీంతో ఇప్పుడిది టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
ఇక ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తుండగా, అనసూయ ఫీమేల్ లీడ్లో నటించింది. రమేష్ రాపత్తి దర్శకుడు. ఈ సినిమాని `ఆహా` దాదాపు 1.8కోట్లకు కొనుగోలు చేసిందట.
అనసూయ `పుష్ప`, `ఆచార్య`, `ఖిలాడి`, `రంగమార్తాండ` చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.