ట్రెండీటాప్, టోర్న్ జీన్స్, హాట్ క్లీవేజ్ షోతో బెడ్ పై పడుకొని పూజా నాటీ పోజులు.. బ్రహ్మకైనా దిమ్మతిరగాల్సిందే
పూజా హెగ్డే కెరీర్ రేసు గుర్రంలా దూసుకుపోతుంది. సల్మాన్, ప్రభాస్, చరణ్, విజయ్ వంటి స్టార్స్ తో మూవీస్ చేస్తున్న పూజాకు మహేష్, పవన్ నెక్స్ట్ చిత్రాలలో కూడా ఆఫర్స్ దక్కినట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకప్పుడు సరైన హిట్ లేక సతమతమైన పూజాకు ఇలాంటి క్రేజీ ఆఫర్స్ రావడం నిజంగా ఆమె లక్ అని చెప్పాలి. జయాపజయాలతో సంబంధం లేకుండా పూజాకు అవకాశాలు దక్కాయి. నెమ్మదిగా మొదలైన కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.
సౌత్ లో పెద్ద పరిశ్రమలుగా ఉన్న తెలుగు, తమిళంలో ఆమె భారీ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి జంటగా రాధే శ్యామ్ చేస్తున్న పూజా, మరో భారీ చిత్రం ఆచార్యలో అవకాశం దక్కించుకున్నారు.
చిరు-చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ఆచార్యలో ఆమె చరణ్ తో జత కడుతున్నారు. ఆచార్యలో పూజా ట్రెడిషనల్ లుక్ అద్భుతంగా ఉంది. అలాగే యంగ్ హీరో అఖిల్ కి జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చేస్తున్నారు.
ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సరసన బీస్ట్ మూవీలో అవకాశం దక్కించుకొని మరో బంపర్ ఆఫర్ పట్టేసింది పూజా. తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న బీస్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
మరోవైపు బాలీవుడ్ లో కూడా ఆమెకు ఆఫర్స్ దక్కుతున్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ లేటెస్ట్ మూవీ కభీ ఈద్ కభీ దివాళి మూవీలో పూజా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక సెట్స్ లో అమ్మడు లగ్జరీలు కూడా మాములుగా ఉండవట. ఏకంగా 12మంది స్టాఫ్ ని మైంటైన్ చేస్తూ నిర్మాతలకు షాక్ ఇస్తుంది అంటూ ఇటీవల వార్తలు దుమారం రేపాయి. ఇదే విషయంపై రోజా భర్త దర్శకనిర్మాత సెల్వమణి పూజా పై తీవ్ర ఆరోపణలు చేశారు.
పూజా లేటెస్ట్ గా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారాయి.ట్రెండీ టాప్, టోర్న్ జీన్స్ ధరించిన పూజా హెగ్డే బెడ్ పై పడుకొని నాటీ ఫోజులిచ్చారు. కసిరేపే అందాలతో కవ్విస్తున్న ఆమె బోల్డ్ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.