ముక్కుపుడక.. మత్తెక్కించే చూపులు.. ఎద అందాలతో రెచ్చగొడుతున్న హేబా పటేల్
First Published Dec 8, 2020, 8:04 PM IST
టాలీవుడ్ హాట్ హీరోయిన్లలో హేబా పటేల్ ఒకరు. `కుమారి 21ఎఫ్` చిత్రంతో టాలీవుడ్లో పాపులర్ అయిన ఈ బ్యూటీ అందులో బోల్డ్ క్యారెక్టర్లో మెస్మరైజ్ చేసింది. తాజాగా సెగలు రేపే ఎదఅందాలతో మత్తెక్కించే చూపులతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ముంబయికి చెందిన హేబా పటేల్ కన్నడ చిత్రం `అధ్యక్ష`తో హీరోయిన్గా కెరీర్ని ప్రారంభించింది. తమిళ సినిమా `తిరుమనమ్ ఎనుమ్ నిక్కా`తో కోలీవుడ్లోకి, `అలా ఎలా` చిత్రంతో టాలీవుడ్లోకి ఓకే ఏడాది ఎంట్రీ ఇచ్చింది.

రాజ్ తరుణ్తో `కుమారి 21ఎఫ్` చిత్రంతో బాగా పాపులర్ అయ్యింది. క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?