గుంటూరు మిర్చి `ఢీ` షోకి వచ్చిందా?.. రెడ్ ఔట్ఫిట్లో పిచ్చెక్కిస్తున్న రష్మీ.. డల్గా ఉండటానికి కారణమదే అట
యాంకర్ రష్మీ రెడ్ ఔట్ఫిట్లో పిచ్చెక్కిస్తుంది. గ్లామర్కి సరికొత్త అర్థాన్నిచ్చే ఈ హాట్ అందాల భామ తాజా ఫోటో షూట్తో మతిపోగొడుతుంది. `ఢీ` షో కోసం పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
రష్మీ అంటూ గుర్తొచ్చే షోస్ ఒకటి `ఢీ`, రెండు `జబర్దస్త్`. జబర్దస్త్ కి కేరాఫ్ అడ్రస్ యాంకర్ రష్మీనే. తన కొంచెచూపులు, హాట్ అందాలు చూపిస్తూ ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంటుంది.
రష్మీ తాజాగా `ఢీ` షో కోసం రెడ్ ఔట్ఫిట్లో కిర్రాక్ పుట్టిస్తుంది. ఈ అమ్మడి పోజులు చూస్తుంటూ గుంటూరు మిర్చి `ఢీ`షోకి వచ్చిందా? అనేట్టుగా ఉందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
రష్మీ పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటో నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నారు. మతులు గతులు తప్పేలా చేస్తున్నాయి.
ఈ సందర్భంగా ఓ పెద్ద నోట్ పంచుకుంది రష్మీ. డల్గా ఉన్నావని చాలా మంది అడుగుతున్నారట. దానికి కారణాలు చెప్పింది రష్మీ. ఈ ఫోటోలు పంచుకుంటూ ఆ విషయాన్ని వెల్లడించింది.
ఈ ప్రోగ్రామ్ షూట్ చేసే సమయంలో వ్యాక్సిన్ వేయించుకుందట. `ఈ పర్టిక్యూలర్ షెడ్యూల్ నేను టీకా వేసుకున్న తర్వాత జరిగింది. దీంతో నా హార్మోన్స్ మారిపోయాయి. పైగా అదినెల సమయం.
నేను నీరసంగానే కాదు, మానసికంగా, శారీరకంగా కూడా విపరీతమైన నొప్పితో ఉన్నా. మొత్తానికి ఈ ప్రత్యేక దశ వచ్చింది. లైఫ్లో ఇలాంటి ఫేజ్లువస్తుంటాయి. కొన్ని యుద్ధాలు ఒంటరిగా పోరాడాలి` అని పేర్కొంది.
అంతేకాదు తనపై ఇంతటి ప్రేమనిచూపించిన వారికి ధన్యవాదాలు తెలిపింది రష్మీ. దీనికి ఆమె ఫ్యాన్స్ సైతం ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నారు.
రష్మీ గౌతమ్ నయా గ్లామరస్ ఫోటోలు.
రెడ్ డ్రెస్లో కట్టిపడేస్తున్న యాంకర్ రష్మీ.