పరువాలు చూపిస్తూ కుర్రాళ్లను కవ్విస్తున్న రష్మీ.. స్లీవ్ లెస్ టాప్, ట్రెండీ ప్యాంట్స్ లో అదరగొట్టిన బ్యూటీ
బుల్లితెర బ్యూటీ రష్మీ గౌతమ్ మరోమారు తన అందాల జోరు చూపించింది. ట్రెండీ వేర్ లో క్రేజీ ఫోజులతో ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చింది. రష్మీ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతుండగా ఆమె అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
బుల్లితెరపై వన్నెతరగని అందాలతో ఏళ్లుగా ప్రేక్షకులు వినోదం పంచుతుంది రష్మీ. అందగత్తెల పరువాల కోసం పరితపించే టెలివిజన్ ప్రేక్షకులకు రష్మీ అందాలు గొప్ప ఉపశమనం. వయో బేధం లేకుండా రష్మీ షో అంటే ఎగబడిపోయే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
రష్మీ బుల్లితెరకు పరిచయమై దాదాపు . 8సంవత్సరాలు అవుతుంది. 2013లో మొదలైన జబర్దస్త్ ద్వారా ఆమె బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. అంటే దాదాపు దశాబ్ద కాలంగా రష్మీ గౌతమ్ అందాలు చూస్తూ గడిపేస్తున్న ప్రేక్షకులకు ఆమె కొత్తగానే కనిపిస్తున్నారు.
టాప్ యాంకర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న రష్మీకి స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఫాలోయింగ్ కలిగివున్నారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ని లక్షలలో ఫాలో అవుతున్నారు.
బుల్లితెరపై రష్మీ టాప్ షోలలో యాంకర్ గా ఉన్నారు. ఢీ, జబర్దస్త్ అత్యధిక టీఆర్పీ కలిగిన షోలుగా ఉన్నాయి. ఈ రెండు ప్రోగ్రామ్స్ లో యాంకర్ రష్మిదే హవా.
అయితే హీరోయిన్ గా ఆమె జోరు తగ్గింది. అనసూయతో పోల్చితే ఆమెకు చేతిలో చెప్పుకోదగ్గ ఆఫర్స్ లేవు. సోలో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా, సరైన విజయాలు లేక ఆమె నెమ్మదించారు.
ప్రస్తుతం రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల కావాల్సి వుంది. అలాగే నాగార్జున హీరోగా తెరకెక్కనున్న బంగార్రాజు మూవీలో రష్మీ కీలక రోల్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.