మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు: రంగంలోకి ఈడీ, ఆ ‘‘పది మంది’’కి నోటీసులు
సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా విచారణకు హాజరుకావాలని పలువురు సినీతారలకు ఈడీ సమన్లు జారీ చేసింది. వీరిలో అగ్ర హీరోలు, హీరోయిన్లు, దర్శకులు సహా పది మంది వరకు వున్నారు.
సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా విచారణకు హాజరుకావాలని పలువురు సినీతారలకు ఈడీ సమన్లు జారీ చేసింది. వీరిలో అగ్ర హీరోలు, హీరోయిన్లు, దర్శకులు సహా పది మంది వరకు వున్నారు.