Asianet News TeluguAsianet News Telugu

కచ్చులూరులో భారీ వర్షం: 54 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి తప్పిన ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి పెను ప్రమాదం తప్పింది. బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా దేవీపట్నం మండలం మంటూరు ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బోటు గోదావరిలో చిక్కుకుపోయింది. 

NDRF team escaped from major accident in godavari
Author
Devipatnam, First Published Sep 26, 2019, 2:52 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి పెను ప్రమాదం తప్పింది. కచ్చులూరు వద్ద బోల్తా పడిన బోటు జాడను గుర్తించేందుకు రెండు వారాలుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో గురువారం బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా దేవీపట్నం మండలం మంటూరు ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బోటు గోదావరిలో చిక్కుకుపోయింది.

దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు వెనక్కి తిరిగి వచ్చేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. ప్రమాద సమయంలో పడవలో 54 మంది రెస్క్యూ సిబ్బంది ఉన్నారు. 

సంబంధిత వార్తలు:

బోటు మునక: 24 మృతదేహాల వెలికితీత, రెస్క్యూ ఆపరేషన్

210 అడుగుల లోతులో బోటు: మరో మూడు మృతదేహాలు వెలికితీత

బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

Follow Us:
Download App:
  • android
  • ios