Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ జిల్లాలో నాలుగు ఇళ్లలో భారీ చోరీ

కర్నూల్ జిల్లాలో భారీ చోరీ జరిగంది. మంత్రాలయం నియోజకవర్గంలో నాలుగు  ఇళ్లలో చోరీలు జరిగాయి.

gold, money theft from four houses in kurnool district
Author
Kurnool, First Published Jan 16, 2020, 11:04 AM IST


కర్నూల్: కర్నూల్ జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని పెద్ద కడబూరు మండలం బసలదొడ్డి గ్రామంలో  నాలుగు ఇళ్లలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు.బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also read:నాలుగేళ్ల ప్లాన్: పవన్‌తో చర్చలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు

మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని బసలదొడ్డి గ్రామంలో నాలుగు ఇళ్లలో దొంగలు దోపీడికి పాల్పడ్డారు. ఇందులో ఒక ద్విచక్ర వాహనం, 3 తులాల బంగారం, 20 తులాల వెండి, లక్ష రూపాయాల నగదు చోరీ చేసినట్టుగా పోలీసులకు బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశారు. 

పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios