Asianet News TeluguAsianet News Telugu

యానాం గౌతమి గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు, పోలీసుల గాలింపు

యానాంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గౌతమీ గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్ధులు గల్లంతయ్యారు. 

2 students drowned in godavari river in yanam
Author
Yanam, First Published Nov 19, 2019, 3:00 PM IST

యానాంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గౌతమీ గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్ధులు గల్లంతయ్యారు. కార్తీకమాసం కావడంతో రాజమండ్రికి చెందిన 10 మంది యువకులు కలిసి యానం విహారయాత్రకు వెళ్లారు.

2 students drowned in godavari river in yanam

ఈ క్రమంలో ముగ్గురు యువకులు నదిలో స్నానానికి వెళ్లగా.. వీరిలో ఇద్దరు కొట్టుకుపోయారు. గల్లంతైన వారిని కొప్పల శేషసాయి పవన్, నేకూరీ చంద్రహాసన్‌గా గుర్తించారు.

2 students drowned in godavari river in yanam

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ , నేవీ సిబ్బంది సాయంతో నదిని జల్లెడ పడుతున్నారు. అటు ఈ విషయం గత్లంతైన యువకుల కుటుంబాల్లో తెలియడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

2 students drowned in godavari river in yanam

Follow Us:
Download App:
  • android
  • ios