Asianet News TeluguAsianet News Telugu

మండలిలో జగన్‌కు షాక్: ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసు

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ సభ్యులు శాసనమండలి ఛైర్మెన్‌ కు బుధవారం నాడు నోటీసులు పంపారు. 

Tdp issues notice to legislative council chairman to refer bills for select committee
Author
Amaravathi, First Published Jan 22, 2020, 11:29 AM IST

అమరావతి: పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని  టీడీపీ సభ్యులు   బుధవారం నాడు శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్‌కు నోటీసు ఇచ్చారు.బుధవారం నాడు  శాసనమండలి ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఈ మేరకు ఈ రెండు బిల్లులపై నోటీసులు ఇచ్చారు.

Also read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

Also read:మండలిలో జగన్‌కు షాక్: ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసు
బుధవారం నాడు  శాసనమండలి ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఈ మేరకు ఈ రెండు బిల్లులపై నోటీసులు ఇచ్చారు.  పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని  టీడీపీ సభ్యులు బుధవారం నాడు ఉదయం  నోటీసులు ఇచ్చారు.

Also read:రూల్ 71: బుగ్గన ఆ ప్రతిపాదన ఎందుకు చేశారు

Also read:మండలిలో టీడీపీ పట్టు: రూల్ 71 అంటే ఏమిటీ?

 రూల్ 143 ప్రకారంగా టీడీపీ సభ్యులు ఈ నోటీసులు ఇచ్చారు. బుధవారం నాడు ఉదయం ఈ రెండు బిల్లులపై చర్చ ప్రారంభమైంది.  పీడీఎఫ్ సభ్యులు ఈ చర్చను ప్రారంభించారు. ఈ చర్చను  పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు  ప్రారంభిస్తూ అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరారు.

also read:ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ: శాసనమండలి రద్దే ఎజెండా?

Also read:మండలిలో వైఎస్ జగన్ కు షాక్: ఏం చేద్దాం, ప్రత్యామ్నాయాలు ఇవీ

అయితే శాసనమండలి ప్రసారాలు ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగించకపోవడం పై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై టీడీపీ సభ్యులు సభలో ఆందోళన వ్యక్తం చేశారు.

Also read:మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?

also read: ఢిల్లీకి పవన్ కళ్యాణ్: బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ

Also read:అందుకే టీడీపీ ఒక్క స్థానంలోనే గెలిచింది: అసెంబ్లీలో జగన్

దీంతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకొన్నారు. టెక్నికల్  సమస్యల కారణంగా ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. కొద్దిసేపట్లో ఈ సమస్యను పరిష్కరించనున్నట్టుగా  మంత్రి ప్రకటించారు. అయితే ఆ సమయంలో కూడ టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో శాసనమండలిని వాయిదా వేశారు.

Also read:జగన్‌కు షాక్: మండలిలో టీడీపీ నోటీసుపై చర్చకు అనుమతి

Also read:బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ

Also read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసన: హెడ్‌సెట్ తీసేసి కోపంగా వెళ్లిన స్పీకర్ తమ్మినేని

Follow Us:
Download App:
  • android
  • ios