Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ : పోలి స్నానానికి పోటెత్తిన భక్తులు (వీడియో)

అమరావతి విజయవాడ..  కార్తీకమాసం చివరి రోజు కావడంతో పోలి స్నానానికి పోటెత్తిన భక్తులు. కృష్ణ నదిలో లక్షలాదిగా పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు.

కార్తీక మాసం చివరి రోజు విజయవాడలో కృష్ణానదికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో కృష్ణానదికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. పోల్ అమావాస్య సందర్భంగా నదిలో దీపాలను వదిలి పూజలు చేశారు. కార్తీక మాసం నెలరోజుల్లో పూజలు చేయని భక్తులు ఈ ఒక్కరోజు 31ఒత్తులతో అరటిడొప్పల్లో దీపాలను నదిలోకి వదిలితే ఆయురారోగ్యాలతో ఉంటారనేది భక్తుల విశ్వాసం. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణానదికి తరలివస్తున్నారు.

Video Top Stories