అక్రమంగా తరిలిస్తున్న బియ్యం పట్టివేత

Oct 13, 2019, 12:33 PM IST

పేదలు కడుపు నిండా తిండి తినాలని తక్కువ ధరకే బియ్యాన్ని రేషన్ షాపులకు  ద్వారా బియ్యాన్ని ప్రభుత్వాం వారికి  సరఫరా చేస్తుంది. అయితే  కొందరు అక్రమార్కులు  
వాటిని కూడా విడిచి పెట్టకుండా  బ్లాక్ మార్కెట్‌లలో ఆమ్మి సోమ్ము చేసుకుంటున్నారు.