జగన్ తో భేటీకి సతీసమేతంగా తరలిన చిరంజీవి (వీడియో)

Oct 14, 2019, 1:14 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కోసం ప్రముఖ సినీ నటుడు చిరంజీవి హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో సతీసమేతంగా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నాడు. విమానాశ్రయంలో అభిమాన సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ చేరుకున్నారు.  సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు.