280 కిలోల గంజాయిని పట్టుకున్న కృష్ణా జిల్లా పోలీసులు (వీడియో)

Oct 17, 2019, 12:15 PM IST

కృష్ణాజిల్లా, పొట్టిపాడు టోల్ గేట్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వేర్వేరుగా జరిపిన దాడుల్లో, 280 కిలోలు గంజాయి పట్టుబడింది. ఓ టెంపోలో 240 కిలోలు, ఆర్టీసీ బస్సులో 40 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని గన్నవరం పోలీసు స్టేషన్ కి తరలించారు. ఒక మహిళ సహా 12 మందిని అరెస్ట్ చేశారు.