షర్మిల క్యారవ్యాన్ కు నిప్పంటించిన టీఆర్ఎస్ శ్రేణులు... నర్సంపేటలో టెన్షన్ టెన్షన్

షర్మిల క్యారవ్యాన్ కు నిప్పంటించిన టీఆర్ఎస్ శ్రేణులు... నర్సంపేటలో టెన్షన్ టెన్షన్

Published : Nov 28, 2022, 04:23 PM ISTUpdated : Nov 28, 2022, 04:26 PM IST

వరంగల్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో చేపడుతున్న పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. 

వరంగల్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో చేపడుతున్న పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ పార్టీ అధినేత కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. షర్మిల పాదయాత్ర మార్గంలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ టిపి ప్లెక్సీలు, బ్యానర్లను టీఆర్ఎస్ నాయకులు కాలబెట్టారు. ఈ క్రమంలోనే షర్మిల బసచేసే క్యారవ్యాన్ కు కూడా మంటలు అంటుకోగా వెంటనే వైఎస్సార్ టిపి నాయకులు, కార్యకర్తలు మంటలను అదపుచేసారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టీఆర్ఎస్ శ్రేణులతో పాటు షర్మిలను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. 
 

04:52CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu
04:02Kavitha Protest Viral: ధర్నా చేస్తున్న కవితను రోడ్డుపై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు| Asianet News Telugu
10:57KTR Comments: కాంగ్రెస్ కంటే కాక్రోజ్ బెటర్ రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సెటైర్లు | Asianet News Telugu
06:17తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బ్రేక్ చేస్తున్న ఎండలు AP Telangana Weather News| Asianet News Telugu
02:47100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
03:21Big Twist In Johny Master Case : జానీ మాస్టర్ కేసుపై లాయర్ అల్లం నాగరాజు ఊహించని ట్విస్ట్ ??
10:50పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu
03:26Advocate Allam Nagaraju On bandi Sanjay Son Issue : అప్పుడు భగీ ..ఇప్పుడు బొగ్గు అయ్యిండా??
428:10డేంజర్ జోన్ లో తెలుగు రాష్ట్రాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ | AP & Telangana Weather Alert
04:49Advocate Allam Nagaraju Sensational Comments : బండి భగీరథ్ పై కేసు నిలవదు ?? | Asianet News Telugu