రాజన్నసిరిసిల్ల జిల్లా రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ

Jun 17, 2023, 12:45 PM IST

రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట (మం) నిజామాబాద్ రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది.అమ్మవారి బంగారు వెండి ఆభరణాలతో పాటు , సీసీ కెమెరాలను ద్వంసం చేసి ఫుటేజ్ మానిటర్ ను ఎత్తుకెళ్లిన దొంగలు.