బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అడ్డగోలు మాటలకు కచ్చ పెంచుకొని వారిని ఓడించి ప్రజలు తెరాస ను గెలిపించారు

May 2, 2021, 1:48 PM IST

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తెరాస విజయం దాదాపుగా ఖాయం అయిపోయింది. దీనితో పార్టీ ఆఫీసుకి నేతలు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... బీజేపీ, కాంగ్రెస్ నేతల అడ్డగోలు మాటలు ప్రజల్లో కచ్చ పెంచాయని, తెరాస విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు అని అన్నారు.