దీపాల వెలుగుతోనే కరోనా పారిపోతుంది.. బీజేపీ నాయకులు...

Apr 4, 2020, 5:02 PM IST

ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు ఆదివారం రాత్రి దీపాలు వెలిగించాలని తెలంగాణ బీజేపీ నాయకులు అన్నారు. దీపాల వెలుగులతో చీకట్లోనే మహమ్మారిని తరిమి కొడదామని పిలుపునిచ్చారు. ఆ వివరాలు ఈ వీడియో...T