సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధులకు సన్మానం (వీడియో)

Sep 17, 2019, 6:34 PM IST

తెలంగాణ సాయుధ పోరాటంలో  పాల్గొన్న ఆనాటి  యోధులను న్యాయవాదులు మంగళవారంనాడు సన్మానించారు.

సాయుధ పోరాటంలో ఆనాడు న్యాయవాదులుగా ఉన్న ఎంఎస్ ఆజ్మా, ఎ.పుల్లారెడ్డిలను ఇవాళ సహచర న్యాయవాదులు సన్మానించారు.