ఈటల రాజేందర్ కు కొనసాగుతున్న సంఘీభావం

May 5, 2021, 4:54 PM IST

ఈటల రాజేందర్ కు సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఇల్లంతకుంట మండలము నుంచి  ముదిరాజ్ కులస్థులు 50 కార్లలో 500 మందితో హుజురాబాద్ కు తరలివెళ్లారు.