తాటి చెట్టు ఎక్కి కల్లు గీసిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధు

Jun 20, 2023, 5:33 PM IST

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్‌ గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ వేడుకల్లో పాల్గొన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు తాటి చెట్టు ఎక్కి స్వయంగా కల్లు గీశారు.అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్బంగా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఆయన తాటి చెట్టు ఎక్కి కల్లు గీసి తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.