May 21, 2019, 3:18 PM IST
జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సమావేశం జరుగుతుండగా ఓయూ విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నిoచారు. దీంతో మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేశారు. ఓయు విద్యార్థులను లోగోలను కూడా పగులగొట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను అరెస్టు చేశారు.