నీటి కష్టాలు తీర్చిన మిషన్ భగీరథ (వీడియో)

Sep 24, 2019, 12:15 PM IST

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో మిషన్ భగీరథ మీద ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సు అధికారులతో పాటు గ్రామప్రజలు పాల్గొన్నారు. కెసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత తమ నీటి కష్టాలు తీరాయని గ్రామస్తులు తెలిపారు. ఇంతకు ముందు మంచినీటికోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లమని ఇప్పుడా కష్టాలు గట్టెక్కాయని సంతోషం వ్యక్తం చేశారు.