video news : టూరిజం ప్లాజాలో ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభించిన మంత్రి

Nov 1, 2019, 3:18 PM IST

హైదరాబాద్, బేగంపేటలోని టూరిజం ప్లాజాలో శాంతిగిరి ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఆయుర్వేదం ప్రాముఖ్యత గురించి వివరించారు.