హరీష్ రావుతో వలసకూలీలు : చావైనా, బతుకైనా మా ఇంటిదగ్గరే.. అందుకే..

Apr 17, 2020, 3:09 PM IST

హైదరాబాద్ నుండి సొంత రాష్ట్రాలకు కాలి నడకన వెడుతున్న వలసకూలీలను మనోహరాబాద్ వద్ద ఆర్థికమంత్రి హరీష్ రావు ఆపారు. వారితో మాట్లాడి.. వారికి ఆహారం ఉండడానికి చోటు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వారిని ఎక్కడికీ వెళ్లద్దని కోరారు.