ఈటెల రాజేందర్ భూ దందాలు పై పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్

May 8, 2021, 5:12 PM IST

ఈటెల రాజేందర్ బినామీ అయిన సదా కేశవ రెడ్డి పేరు మీద 36 ఎకరాల 39 గుటలను రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. తొండలు కూడా గుడ్లు  పెట్టని భూములు అవి అని అన్న రాజేందర్ ప్రస్తుతం ఆ భూముల విలువ 200 కోట్లకు పైనే ఉందని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్ కౌశిక్ అన్నారు .