జీ.హెచ్.ఎం.సీ ఎన్నికలు 2020 : నల్లకుంట డివిజన్ ప్రచారం చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

Nov 29, 2020, 12:32 PM IST

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోరుతూ అంబర్ పెట్ నియజకవర్గ పరిధిలోని నల్లకుంట డివిజన్ ప్రచారం చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు , ఆయనతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీ సీనియర్ నాయకులు వీ హనుమంత రావు తదితరులు.