ఈటెల రాజేందర్ మీడియా సమావేశం

May 5, 2021, 5:04 PM IST

తొమ్మిది జిల్లాల ప్రజలు కూడా వచ్చి ఇది అన్యాయం, దుర్మార్గమైన చర్య , మీలాంటోలేకే ఇలా జరిగితే మాములు ప్రజల సంగతి ఏంటి    అంటూ నాకు సంఘీభావం తెలుపుతున్నారు అని మీడియాతో మాట్లాడారు  .