Video : కొట్టుకున్న సింగరేణి బోగ్గు గని కార్మికులు

Nov 26, 2019, 1:05 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జిఎం కార్యాలయం లో టీబీజీకేఎస్ నాయకుల మధ్య వివాదం చెలరేగింది.కార్మిక నేత మల్లయ్య వర్గం పై  మరో నేత మిరియాల వర్గం దాడి చేసింది. జిఎం సన్మానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దూషణలు, దాడులతో ఇరువర్గాలు అక్కడి ప్రాంతాన్ని యుద్దవాతావణంగా మార్చారు.