తెరాస ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఫై బీజేపీ నాయకుల దాడి, పరిస్థితి ఉద్రిక్తం

Nov 2, 2020, 10:34 PM IST

బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి , తలారి శ్రీను , కళారీ శ్ర్రీను , కోరిమి అనిల్ , ఎల్లం గౌడ్ మర్డర్ కేసు లో నిందితుల తో కలిసి దళిత  ఎమ్మెల్యే  క్రాంతి  కిరణ్ ఫై  దాడి.పరిస్థితి ఉద్రిక్తం.