మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి కాంస్య విగ్రహన్ని ఆవిష్కరించిన బండారు దత్తాత్రేయ

Apr 29, 2023, 3:37 PM IST

జమ్మికుంటలో గ్రామీణ నవనిర్మాణ సమితి వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే దివంగత పరిపాటి జనార్ధన్ రెడ్డి  విగ్రహాన్నిహర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయఅవిస్కరించారు.కేవికే అవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ సురభివాణిదేవి, బీహార్ రాజ్యసభ సభ్యుడు అనిల్ హెగ్డే, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  పాల్గొన్నారు .