సీజెఐ ఎన్వీ రమణ ప్రతిపాదన: వైఎస్ జగన్ నో చెప్పడం వెనక...

Aug 6, 2021, 11:23 AM IST

తెలంగాణతో ఉన్న కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కారానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చేసిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకరించలేదు. వివాదం పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని కూడా జస్టిస్ రమణ చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం అందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించారు. ఎన్వీ రమణ ప్రతిపాదనను వైఎస్ జగన్ తిరస్కరించడానికి కారణాలు ఏమిటో చూద్దాం...