Ayodya verdict : రామమందిరాన్ని దర్శించుకోవడానికి ఎలాంటి ఆంక్షలు లేవు

Nov 9, 2019, 12:09 PM IST

శనివారం అయోధ్య రామజన్మభూమి తీర్పు నేపథ్యంలో అయోధ్యలో పరిస్థితి 
ప్రశాంతంగా ఉందని, భక్తులు రామమందిరాన్ని దర్శించుకుంటున్నారని, 
అన్నిమార్కెట్లూ తెరిచే ఉన్నాయని, రామమందిరాన్ని దర్శించుకోవడానికి ఎలాంటి 
ఆంక్షలూ లేవని ఉత్తరప్రదేశ్ ADG ఆశుతోష్ పాండే తెలిపారు. ADG UP Police,