నివర్ సైక్లోన్ : తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన

Nov 25, 2020, 7:07 PM IST

పాండిచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి తీరప్రాంతాల్లో పర్యటించారు. నివర్ తుఫాను కారణంగా నష్టం వాటిళ్లకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. తుఫాను ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలతో పాండిచ్చేరీ అతలాకుతలం అవుతోంది.