Nov 25, 2020, 7:07 PM IST
పాండిచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి తీరప్రాంతాల్లో పర్యటించారు. నివర్ తుఫాను కారణంగా నష్టం వాటిళ్లకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. తుఫాను ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలతో పాండిచ్చేరీ అతలాకుతలం అవుతోంది.