108కి పెరిగన మృతులు: నితీష్ రాక, పెల్లుబుకిన నిరసనలు (వీడియో)

Jun 18, 2019, 12:26 PM IST

అక్యూట్ ఎన్ సెఫాలిటైస్ సిండ్రోమ్ తో ఇప్పటి వరకు 108 మరణించారు. చికిత్స పొందుతున్నవారిని పరామర్శించడానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముజఫర్ పూర్ లోని శ్రీకృష్ణ వైద్య, కళాశాల వైద్యశాలకు వచ్చారు. ఈ సందర్బంగా ఆస్పత్రి వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు.