బల్లియాకు చెందిన సాండ్ ఆర్టిస్ట్ రూపేష్ 36 గంటల్లో ఇసుకతో అయోధ్యను ఇలా చెక్కాడు..

Jan 21, 2024, 4:06 PM IST

అయోధ్య : బల్లియాకు నుంచి వారం క్రితం వచ్చిన రూపేష్ ఆయన బృందం అయోధ్యలో రామమందిర సైకతశిల్పం తయారు చేశారు. రాముడు, హనుమంతుడు.. రామాలయంతో పాటు.. యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మోడీలను కూడా ఇందులో చిత్రించాడు. ఇసుకతో దీన్ని చిత్రీకరించాడు. దీని తయారీకి ఆయనకు 36 గంటల సమయం పట్టిందని చెబుతున్నాడు.