Video news : కేంద్రమంత్రితో వాగ్వాదానికి దిగిన సామాన్యులు

Nov 16, 2019, 11:31 AM IST

బీహార్ బుక్సర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లా ఆసుపత్రిలో ఆల్ట్రాసౌండ్ మెషీన్ వాడుకలో లేకపోవడాన్ని నిరసిస్తూ కేంద్రమంత్రి అశ్విని చౌబే ఉన్న గెస్ట్ హౌజ్ ముందు ధర్నాకు దిగారు. దీంతో కేంద్రమంత్రికి, ప్రజలకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది.