video news : పంట పొలాల మీద పడ్డ అడవి ఏనుగుల మంద

Nov 12, 2019, 3:54 PM IST

ఒడిశాలో అడవి ఏనుగుల మంద పొలాల మీద పడింది. మయూర్ భంజ్ జిల్లాలోని కరంజియా అటవీప్రాంతంలో ఉన్న పంటపొలాల మీద పడి పంటను నాశనం చేశాయి. వాటి దాటికి రైతులు ప్రాణాలరచేతిలో పెట్టుకుని పారిపోయారు.