విల్సన్ రావు కొమ్మవరపు కరోనా కవిత : అదృశ్య యుద్ధం

May 8, 2020, 10:41 AM IST

కరోనావైరస్ జీవితాలమీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో.. దానితో యుద్ధం ఎలా చేయాలో చెబుతూ విల్సన్ రావు కొమ్మవరపు ఒక కవిత రాశారు. మట్టి మంచం మీద నిలుచుని... అంటూ.. అలాంటి చాలా ప్రతీకలతో సాగిన కవిత.. ఏషియా నెట్ ప్రేక్సకుల కోసం.. వినండి..