కరోనావైరస్ : గొలుసులు తెగుతున్న దృశ్యం..

Mar 28, 2020, 4:43 PM IST

తెలుగు కవిత్వం లో తన స్వంత ముద్రతో మూడు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్న కవి, సామాజిక సేవకుడు పొట్లపల్లి శ్రీనివాసరావు. చైతన్య కలాలు, మూడో కన్ను, నడిచి వచ్చిన దారి, తెలంగాణ ఉధ్యమ నేపథ్యంలో వచ్చిన దెబ్బ తిన్న బెబ్బులి  వీరి కవితా సంకలనాలు.  నేటి కరోనా స్వీయ నిర్బంధ వాతావరణంలో ప్రతి ఇల్లూ ఒక గ్రంథాలయం, ప్రతి వంటిల్లు ఒక ఔషధశాలగ మారాలని ఆశాభావాన్ని  వ్యక్తపరుస్తున్నారు పొట్లపల్లి శ్రీనివాసరావు  ' గొలుసులు తెగుతున్న దృశ్యం' లో - ఈ  కవిత్వం ఏసియా నెట్ వీక్షకుల కోసం.