ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ కవిత : మృత్యుపవనం

Mar 31, 2020, 6:13 PM IST

కవిగా ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ సాహిత్యరంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక సందర్భాల్లో బలమైన కవిత్వం రాసే ప్రవీణ్ కుమార్ కరోనావైరస్ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద కవిత రాశారు. ఆ వీడియో.