నాళేశ్వరం శంకరం కరోనా కవిత : వలస దు:ఖం

Jun 18, 2020, 6:21 PM IST

తెలుగు సాహిత్యంలో పరిచయం అక్కరలేని కవి డాక్టర్. నాళేశ్వరం శంకరం. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా నిత్య క్రియాశీలి.  ఏసియా నెట్ న్యూస్ వీక్షకుల కోసం  శ్రామికుల ప్రాణం విలువెంతో  'వలస దుఃఖం' కవితలో వినిపిస్తున్నారు.