మహ్మద్ సిరాజుధ్దీన్ కరోనా కవిత : సమైక్య గీతం

May 18, 2020, 4:07 PM IST

వరంగల్ కు చెందిన కవి మహమ్మద్ సిరాజుద్దీన్ కవిగా, రచయితగా ప్రసిద్ధి. ప్రపంచ ప్రజలందరికీ కుల మతాలకు అతీతంగా ఒక పండుగ ఉంటే బాగుంటుందని ఆలోచించి ముప్పై సంవత్సరాల క్రితమే  ' ప్రపంచ శాంతి పండుగ'  అనే పుస్తకం రాసి కాళోజీతో ఆవిష్కరింప చేశారు మహ్మద్ సిరాజుధ్దీన్. ఇప్పుడు కరోనా సంక్షోభంలో మన భారత సమాజం రెండుగా చీలిపోవడంతో ఆవేదనతో మనమంతా ఒక్కటే అని 'సమైక్య గీతం' ఆలపిస్తున్నారు.