కరోనా కవిత : చీమకుట్టినట్టైనా లేని..యమపాశం ఇది...

Apr 3, 2020, 4:50 PM IST

ఆదిలాబాదు రేడియో కేంద్రంలో "ఫన్ ద్రా మినట్" హాస్య కథల ధారావాహిక ప్రసారంతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మడిపల్లి రాజ్ కుమార్ పలు హాస్య కథలు, కవితలు రాశారు.   నేటి కరోనా దుఃఖ సమయంలో మళ్ళీ వైరస్ పుట్టని మందు కనిపెట్టి మానవుడు మళ్ళీ గెలువాలని ఆశిస్తున్న ఈ కవి కవిత్వాన్ని వినండి.