కడియాల రామ్మోహన్ రాయ్ మృతికి సంతాపం తెలిపిన నందిని సిధా రెడ్డి

Apr 7, 2022, 3:25 PM IST

ప్రముఖ సాహిత్య విమర్శకుడు కడియాల రామ్మోహన్ రాయ్ మరణించారు. ఆయన మృతి సాహిత్య లోకానికి తీరని లోటు అంటూ తెలంగాణ సాహిత్య అకాడెమి మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి తన సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరణం సాహిత్య లోకానికి తీరని లోటు అంటూ నివాళులు అర్పించారు.