Nov 26, 2020, 1:27 PM IST
ఉప్పల్ పదో డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి అరిటికాయల భాస్కర్ ముదిరాజ్ తరఫున వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రచారంలో పాల్గొన్నారు. భాస్కర్ గత 20 సంవత్సరాలుగా డివిజన్ లో ప్రజలతో కలిసి మమేకం అయి పనిచేశారని, ఆయనకి అందరి మద్దతు ఉందని అన్నారు. గెలుపు ఖాయం అని చెప్పుకొచ్చారు.