దమ్ముంటే.. ప్రధానితో కేంద్రం నిధులిస్తుందని చెప్పించండి.. సత్యవతి రాథోడ్

Nov 27, 2020, 7:03 PM IST

జీహెచ్ఎంసి 2020 ఎన్నికల ప్రచారంలో భాగంగా 7 వ డివిజన్ లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించింది . బీజేపీ తెస్తామన్న  వేల కోట్లు  ప్రధాన మంత్రితో చూపిస్తే బాగుంటుంది అని అన్నారు .